అమ్దాపూర్‌ జగజ్జనని ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2020-12-27T06:12:34+05:30 IST

మండలంలోని అమ్దాపూర్‌లోని జగజ్జనని మహాం కాళి ఆలయంలో దొంగలు చోరీ చేశారు.

అమ్దాపూర్‌ జగజ్జనని ఆలయంలో చోరీ

బోధన్‌, డిసెంబరు 26: మండలంలోని అమ్దాపూర్‌లోని జగజ్జనని మహాం కాళి ఆలయంలో దొంగలు చోరీ  చేశారు. ఆలయ తలుపులను ధ్వంసం చేసి హూండీని ఎత్తుకెళ్లారు. సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉంటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తు న్నామని రూరల్‌ ఎస్సై భువనేశ్వర్‌ తెలిపారు.

Updated Date - 2020-12-27T06:12:34+05:30 IST