మహాధర్నాను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-28T04:30:31+05:30 IST

దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరిం చడం లో నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈనెల 29న మూడో దశ పోరాటంలో భాగంగా హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతున్న ట్లు జాక్టో, యూపీఎస్‌సీ ఉమ్మడి ఐక్యవేదిక నాయకులు శంతన్‌, రాజన్న తెలిపారు. 45 శాతం ఫిట్మెంట్‌ 2018 జూలై నుంచి తక్షణమే అమలు చేయాలని, భార్యాభర్తలు బదిలీలు, అంతర్‌ జిల్లా, సాధారణ బదిలీలు చేపట్టాలని అన్ని కేటగిరీల ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని అన్నారు.

మహాధర్నాను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 27: దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరిం చడం లో నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈనెల 29న మూడో దశ పోరాటంలో భాగంగా హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతున్న ట్లు జాక్టో, యూపీఎస్‌సీ ఉమ్మడి ఐక్యవేదిక నాయకులు శంతన్‌, రాజన్న తెలిపారు. 45 శాతం ఫిట్మెంట్‌ 2018 జూలై నుంచి తక్షణమే అమలు చేయాలని, భార్యాభర్తలు బదిలీలు, అంతర్‌ జిల్లా, సాధారణ బదిలీలు చేపట్టాలని అన్ని కేటగిరీల ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని అన్నారు. ఎనిమిదేళ్లుగా బదిలీలు, ఉద్యోగోన్నతులు నిర్వహించడం లేదని తెలిపారు. వీట న్నింటికీ నిరసనగా చేపడుతున్న ధర్నాను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2020-12-28T04:30:31+05:30 IST