విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధం

ABN , First Publish Date - 2020-12-31T05:23:08+05:30 IST

మండలంలోని కన్నాపూర్‌కు చెందిన లావుడ్య లక్ష్మి కి చెందిన గుడిసె బుధవారం విద్యుదాఘాతంతో కాలిబూడిదైంది.

విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధం

లింగంపేట, డిసెంబరు 30: మండలంలోని కన్నాపూర్‌కు చెందిన లావుడ్య లక్ష్మి కి చెందిన గుడిసె బుధవారం విద్యుదాఘాతంతో కాలిబూడిదైంది. ప్రమాదంలో నగదు కాలిపోయింది. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Updated Date - 2020-12-31T05:23:08+05:30 IST