అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-03T11:11:42+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విద్యార్థులకు అందిస్తున్న సాంకేతిక అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విద్యార్థులకు అందిస్తున్న సాంకేతిక అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య అన్నారు. స్నేహ సొసైటీ ఫర్‌ రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కా ర్యాలయంలో ఆదివారం ప్రధానమంత్రి కౌషల్‌ వికాస్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో నిర్వహించిన మసాలాల తయారీ టెక్నీషియన్‌ కోర్సు శిక్షణ ము గింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకో వాలన్నారు. అనంతరం సర్టిఫికెట్‌లను అందజేశారు.  కా ర్యక్రమంలో శిక్షకులు ప్రకాష్‌ వ్యాస్‌, ప్రభావ్యాస్‌, ప్రిన్సిపా ల్‌ జ్యోతి,  వైస్‌ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-03T11:11:42+05:30 IST