మూడు దుకాణాల్లో చోరీ
ABN , First Publish Date - 2020-12-02T05:22:11+05:30 IST
డిచ్పల్లి బస్టాండ్ పక్కన, రైల్వే స్టేషన్కు కూ తవేటు దూరంలో మంగళవారం తెల్లవారు జామున మూడు దుకాణాల్లో చోరీ జరిగింది బాధితులు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిచ్పల్లి, డిసెంబరు 1: డిచ్పల్లి బస్టాండ్ పక్కన, రైల్వే స్టేషన్కు కూ తవేటు దూరంలో మంగళవారం తెల్లవారు జామున మూడు దుకాణాల్లో చోరీ జరిగింది బాధితులు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ దుర్గు బంగారు, వెండి దుకాణం, శివ సాయి గోల్డు షాపులో దొంగలు నగదు ఎ త్తుకెళ్లినట్లు చెప్పారు. శ్రీపతి కిరాణ దుకాణం గోడను ధ్వంసం చేసి 3 వేల నగదు, శ్రీ దుర్గ గోల్డ్ షాపులో రూ.26వేల నగదు, మరో బంగారు దుకా ణంలో రూ.5వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బా ధితు ల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.