పాఠశాలను సందర్శించిన డీఈవో
ABN , First Publish Date - 2020-12-06T05:16:17+05:30 IST
నర్సింగ్పల్లి, మంచిప్ప, ముదక్పల్లి, రామేష్పూ ర్తండాలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ శ నివారం తనిఖీ చేశారు.
మోపాల్, డిసెంబరు 5: నర్సింగ్పల్లి, మంచిప్ప, ముదక్పల్లి, రామేష్పూ ర్తండాలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ శ నివారం తనిఖీ చేశారు. ఆన్లైన్ తరగతులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాల ని ఉపాధ్యాయులకు ఆదేశించారు.