పర్చువల్ మొబైల్ వీడియో సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-11T10:57:26+05:30 IST
న్యాయసేవలు త్వరితగతిన అందించడానికి వీలుగా సోమవారం జిల్లా జడ్జి సుధ పర్చువల్ మొ బైల్ వీడియో సేవలను ప్రారంభించారు

ఖిల్లా, ఆగస్టు 10: న్యాయసేవలు త్వరితగతిన అందించడానికి వీలుగా సోమవారం జిల్లా జడ్జి సుధ పర్చువల్ మొబైల్ వీడియో సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి గౌతంప్రసాద్, నర్సారెడ్డి, సీనియర్ సివి ల్ జడ్జి కిరణ్మయి, న్యాయవాదులు శ్రీధర్, కిరణ్కుమార్గౌ డ్, ఆశా నారాయణ, సుఫల, నర్సింహారెడ్డి, సూపరింటెండెం ట్ రాము, న్యాయసేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌ డ్ తదితరులు పాల్గొన్నారు.