దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-09-23T07:18:51+05:30 IST
వరి గడ్డిని చుట్టచుట్టే (బేలర్స్) యంత్రం కోసం అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో శంకర్ తె లిపారు. రూర్బన్ పథకంలో
నవీపేట(ఎడపల్లి), సెప్టెంబరు 22: వరి గడ్డిని చుట్టచుట్టే (బేలర్స్) యంత్రం కోసం అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో శంకర్ తె లిపారు. రూర్బన్ పథకంలో భాగంగా మండలంలోని ఒక్కొక్క పంచాయతీ కి ఒక్కొక్క యంత్రం మంజూరైందన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తు చే సుకోవాలని కోరారు. రూ.2 లక్షల 99 వేల విలువైన ఈ యంత్రానికి వం దశాతం సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు.