వ్యవసాయ చట్టాలతో నష్టం లేదు

ABN , First Publish Date - 2020-12-28T05:24:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

వ్యవసాయ చట్టాలతో నష్టం లేదు
సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వరరావు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు 

నూతన్‌కల్‌ డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరుల తో మాట్లాడారు. చట్టాలు వచ్చినా రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకోవచ్చన్నారు. ఈ సమావేశంలో నాయకులు కాప రవికుమార్‌, అబీజ్‌, మద్ది సంజీవరెడ్డి, సోమలింగయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-28T05:24:41+05:30 IST