ప్రజలకు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే కిషోర్‌

ABN , First Publish Date - 2020-03-23T10:31:23+05:30 IST

ప్రజలకు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే కిషోర్‌

ప్రజలకు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే కిషోర్‌

తుంగతుర్తి, మార్చి 22: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. జనతా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో రోజంతా గడిపి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం ఇచ్చే సలహలు సూచనలు తప్పక పాటించాలని కోరారు.

Updated Date - 2020-03-23T10:31:23+05:30 IST