వేణగోపాలస్వామి ఆలయంలో చినుకు ద్వాదశి

ABN , First Publish Date - 2020-11-27T05:53:52+05:30 IST

స్థానిక వారిజాల వేణగోపాలస్వామి దేవాలయంలో గురువారం చినుకు ద్వాదశి వేడుకలు నిర్వహించారు.

వేణగోపాలస్వామి ఆలయంలో చినుకు ద్వాదశి
చినుకుద్వాదశి వేడుకల్లో పాల్గొన్న భక్తులు

నార్కట్‌పల్లి, నవంబరు 26: స్థానిక వారిజాల వేణగోపాలస్వామి దేవాలయంలో గురువారం చినుకు ద్వాదశి వేడుకలు నిర్వహించారు. ఆవు పాలు, బెల్లం, తులసి ఆకులను వేసి చిలికి చినుకుల్లా భక్తులపై చల్లారు. దేవాలయ అర్చకుడు కారంపూడి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ చినుకు ద్వాధశి వేడుకల్లో సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతి, ఆలయ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్‌గీత, దోసపాటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:53:52+05:30 IST