ఓపెన్ స్కూల్లో చదువుకోండి: డీఈవో
ABN , First Publish Date - 2020-12-30T03:29:13+05:30 IST
రెగ్యులర్గా చదువుకునే అవకాశం లేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవాలని డీఈవో ఎ.ఉషారాణి సుచించారు.
మహబూబ్నగర్ విద్యావిభాగం, డిసెంబరు 29: రెగ్యులర్గా చదువుకునే అవకాశం లేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవాలని డీఈవో ఎ.ఉషారాణి సుచించారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం మీటింగ్ హాల్లో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట జిలాల ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లకు అడ్మిషన్స్పై అవగాహన కల్పించారు.