మందకృష్ణ పర్యటనను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2020-09-22T06:14:49+05:30 IST
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ బుధవారం జడ్చర్ల పట్టణానికి రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం
మిడ్జిల్, సెప్టెంబరు 21: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ బుధవారం జడ్చర్ల పట్టణానికి రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టైగర్ జంగయ్య మాదిగ, మిడ్జిల్ ఇన్చార్జి సురేష్ సోమవారం కోరారు. ఢిల్లీలో జరుగబోయే కార్యాచరణ నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.