ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారుడి మృతి

ABN , First Publish Date - 2020-12-16T04:08:22+05:30 IST

ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారు డు మృతి చెందిన సంఘటన గుడెబల్లూరు గ్రామ శివారులో జరిగింది.

ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారుడి మృతి

కృష్ణ, డిసెంబరు 15 : ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారు డు మృతి చెందిన సంఘటన గుడెబల్లూరు గ్రామ శివారులో జరిగింది.వివరాలు.. కర్ణాటక రాష్ట్రం దేవసూగూరుకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి టై రోడ్డు వద్ద కల్లు తాగి నడుచుకుం టూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొ నడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ మురళి తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Updated Date - 2020-12-16T04:08:22+05:30 IST