పంట రుణాలు వినియోగించుకోండి

ABN , First Publish Date - 2020-12-31T02:56:09+05:30 IST

రైతులకు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నుంచి రుణ సదుపాయం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

పంట రుణాలు వినియోగించుకోండి
లబ్ధిదారులకు చెక్కులను అందిస్తున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

 జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

వనపర్తి రూరల్‌, డిసెంబరు 30: రైతులకు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నుంచి రుణ సదుపాయం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.  పట్టణ కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో బుధవారం జన మహాసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  హాజరైన జడ్పీచైర్మన్‌ రైతులకు మంజూరైన రుణాల  చెక్కులు అందించారు. 

Updated Date - 2020-12-31T02:56:09+05:30 IST