23 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-27T04:09:58+05:30 IST
కరోనా కేసులు తగ్గుతున్నాయి.
![23 మందికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- బిజినేపల్లిలో ఒకరు మృతి
మహబూబ్నగర్, డిసెంబరు 26 : కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం 23 మందికి వైరస్ నిర్ధారణ కాగా, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఒకరు మృతి చెందారు.
- మహబూబ్నగర్ జిల్లాలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి.
- నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఏడు కరోనా కేసులు నమోదయ్యా యి. బిజినేపల్లి మండలంలో ఒకరు కరోనాతో మృతి చెందారు.
- వనపర్తి జిల్లాలో మొత్తం ముగ్గురికి వైరస్ నిర్ధారణ అయ్యింది.
- నారాయణపేట జిల్లాలో శనివారం ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది.