29 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-07T03:56:10+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 29 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

29 మందికి కరోనా

నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 6 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 29 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరికి కరోనా సోకింది.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. 

- వనపర్తి జిల్లాలో ఇద్దరు కొవిడ్‌ బారిన పడ్డారు. 

Updated Date - 2020-12-07T03:56:10+05:30 IST