-
-
Home » Telangana » Mahbubnagar » Carona
-
29 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-07T03:56:10+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం 29 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

నెట్వర్క్, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 6 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం 29 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- మహబూబ్నగర్ జిల్లాలో ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరికి కరోనా సోకింది.
- నాగర్కర్నూల్ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.
- వనపర్తి జిల్లాలో ఇద్దరు కొవిడ్ బారిన పడ్డారు.