-
-
Home » Telangana » Mahbubnagar » Carona
-
42 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-11-28T02:56:53+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం 42 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

- నారాయణపేట జిల్లాలో నిల్
- మహబూబ్నగర్ జిల్లాలో 22 మందికి వైరస్
మహబూబ్నగర్ వైద్యవిభాగం/గద్వాల క్రైం/కందనూ లు/వనపర్తి/నారాయణ పేట క్రైం/అయిజ, నవంబరు 27 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం 42 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- మహబూబ్నగర్ జిల్లాలో 22 మంది కరోనా బారిన పడ్డారు.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి.
- నాగర్కర్నూల్ జిల్లాలో 13 మందికి వైరస్ సోకింది.
- వనపర్తి జిల్లాలో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.