32 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-31T03:28:24+05:30 IST

ఉమ్మడి పాలమూరుజిల్లాలో 32 మందికి క రోనా నిర్ధారణ అయ్యింది.

32 మందికి కరోనా

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే అధికం 

- నారాయణపేట జిల్లాలో నిల్‌


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30 : ఉమ్మడి పాలమూరుజిల్లాలో 32 మందికి క రోనా నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరికి వైరస్‌ సోకింది.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.

- వనపర్తి జిల్లాలో 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

- నారాయణపేట జిల్లాలో కేసులు నమోదు కాలేదు.

Updated Date - 2020-12-31T03:28:24+05:30 IST