32 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-31T03:28:24+05:30 IST
ఉమ్మడి పాలమూరుజిల్లాలో 32 మందికి క రోనా నిర్ధారణ అయ్యింది.

- నాగర్కర్నూల్ జిల్లాలోనే అధికం
- నారాయణపేట జిల్లాలో నిల్
మహబూబ్నగర్, డిసెంబరు 30 : ఉమ్మడి పాలమూరుజిల్లాలో 32 మందికి క రోనా నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- మహబూబ్నగర్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరికి వైరస్ సోకింది.
- నాగర్కర్నూల్ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.
- వనపర్తి జిల్లాలో 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
- నారాయణపేట జిల్లాలో కేసులు నమోదు కాలేదు.