కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2020-04-09T10:36:39+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ రవిశేఖర్వర్మ అన్నారు. బుధవారం
పినపాక, ఏప్రిల్ 8: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ రవిశేఖర్వర్మ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్జత్పల్లి గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.