మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2020-11-19T06:33:56+05:30 IST
మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదిక ప్రాంగణంలో బుధవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు
![మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దమ్మపేట, నవంబరు 18: మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదిక ప్రాంగణంలో బుధవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్లు పెంచడం వల్ల ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ స్వామి, ఎంపీడీవో రవి, ఎంపీవో ఒత్తిన శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మం డల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ మల్లిఖార్జునరావు, పట్వారిగూడెం సర్పంచ్ అంజలి, వైస్ సర్పంచ్ నాగయ్య, నాగేశ్వరరావు, భరత్ పాల్గొన్నారు.