-
-
Home » Telangana » Karimnagar » paid 2500 to formers
-
సన్నరకానికి రూ..2500 చెల్లించాలి
ABN , First Publish Date - 2020-12-11T05:28:40+05:30 IST
రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ధర్మపురి మండల తహసీల్దార్ కార్యాల యం ఎదుట బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల ఆందోళన
ధర్మపురి : రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ధర్మపురి మండల తహసీల్దార్ కార్యాల యం ఎదుట బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. స న్నం రకం వరి ధాన్యానికి రూ 2500 మద్దతు ధర చెల్లించి, రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతనం డిప్యూటీ తహసీల్దార్ సుమన్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కి సాన్ మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి, శ్రీనివాస్, బీజేపీ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు గంగారాం, వణ్కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు భాస్కర్ పాల్గొన్నారు.