పారిశుధ్య కార్మికులకు సన్మానం
ABN , First Publish Date - 2020-04-09T11:34:12+05:30 IST
స్నేహబంధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపల్లి పట్టణమున్సిపల్ పారి శుధ్య కార్మికులకు సన్మానం చేశారు
కరీంనగర్రూరల్, ఏప్రిల్ 8: స్నేహబంధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపల్లి పట్టణమున్సిపల్ పారి శుధ్య కార్మికులకు సన్మానం చేశారు. నగరపాలక సంస్థ కార్మికులకు బుధ వారం సీతారాంపూర్ బీజేపీ నాయకుల ఆధ్వ ర్యంలో మాస్కులు, శాని టైజర్లు పంపిణీ చేశారు.
చొప్పదండి: వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం చొప్పదండిలో ఆయన పారిశుధ్య కార్మికులను సన్మానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్కు ప్రజలు సహకరించాలన్నారు.