సుగ్లాంపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-26T05:27:59+05:30 IST

మండలంలో ని సుగ్లాంపల్లిలోని మానేరు ట్రేడర్స్‌లో బుధవా రం పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాటన్‌ పర్చేసింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ పద్మావతి ప్రారం భించారు.

సుగ్లాంపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
సుగ్లాంపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రత్యేక అధికారి పద్మావతి

సుల్తానాబాద్‌, నవంబరు 25: మండలంలో ని సుగ్లాంపల్లిలోని మానేరు ట్రేడర్స్‌లో బుధవా రం పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాటన్‌ పర్చేసింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ పద్మావతి ప్రారం భించారు. మూతపడిన ఈ పత్తి మిల్లులను ఇటీవల నూతన యజమాన్యంతో తిరిగి ప్రా రంభించారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్యర్యం లో ఇక్కడ పత్తి కొనుగోళ్ళు నిర్వహించను న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కటింగ్‌ శాఖ అధికారి ప్రవీణ్‌, మార్కట్‌ కమిటీ కార్య దర్శి ఫయాజ్‌, సామల రాజేంద్రప్రసాద్‌, సజ్జా ద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:27:59+05:30 IST