లోకకళ్యాణం కోసం యాత్ర

ABN , First Publish Date - 2020-12-06T06:51:49+05:30 IST

లోకకళ్యాణం కోసం యాత్ర చేపట్టినట్లు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాధువు నాగబాగాచారి స్పష్టం చేశారు.

లోకకళ్యాణం కోసం యాత్ర
స్వామికి ఫలాలు సమర్పిస్తున్న పలువురు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 5 : లోకకళ్యాణం కోసం యాత్ర చేపట్టినట్లు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాధువు నాగబాగాచారి స్పష్టం చేశారు. నిర్మల్‌లో శనివారం ఆయకు పాకాల రాంచందర్‌ స్వాగతం పలికారు. యాత్రకు తనవంతు ఆర్థికసాయం అందించారు. మహరాజ్‌ మహవలి మహిపాల్‌, పన్వేష్‌లు స్వామిజీ వెంట ఉన్నారు.

Updated Date - 2020-12-06T06:51:49+05:30 IST