ఆలయాల్లో ‘కార్తీక’ పూజలు
ABN , First Publish Date - 2020-11-30T04:56:32+05:30 IST
ఆసిఫాబాద్ మండలంలోని మోతు గూడ, బూర్గుడలోని జగద్గురు బ్రహ్మనందగిరిస్వామి వేదాంత విచారణ ధ్యాన నిష్ఠాశ్రమంలో కార్తీక పౌర్ణమి వార్షికోత్సవం సందర్భంగా ఆది వారం చిన్మయానంద గిరిస్వామి, సత్యనం దగిరి స్వామి, నారయణస్వామి ఆఽధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఆసిఫాబాద్రూరల్, నవంబరు29: ఆసిఫాబాద్ మండలంలోని మోతు గూడ, బూర్గుడలోని జగద్గురు బ్రహ్మనందగిరిస్వామి వేదాంత విచారణ ధ్యాన నిష్ఠాశ్రమంలో కార్తీక పౌర్ణమి వార్షికోత్సవం సందర్భంగా ఆది వారం చిన్మయానంద గిరిస్వామి, సత్యనం దగిరి స్వామి, నారయణస్వామి ఆఽధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈసందర్భంగా స్వాములు ఆధ్యాత్మిక ప్రవచనాలను బోధిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ భక్తి మార్గాన్ని అనుసరించాలన్నారు.