మట్కా స్థావరాలపై దాడులు
ABN , First Publish Date - 2020-12-12T04:54:54+05:30 IST
ఆదిలాబాద్ పట్ట ణంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న మట్కా స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు.