మంచిర్యాలలో పెద్దపులి సంచారం

ABN , First Publish Date - 2020-10-03T14:36:32+05:30 IST

జిల్లాలోని హజీపూర్ మండలం నాగారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

మంచిర్యాలలో పెద్దపులి సంచారం

మంచిర్యాల: జిల్లాలోని హజీపూర్ మండలం నాగారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులి దాడిలో రెండు గేదెలు మృతి చెందాయి. అటు మందమర్రి మండలం తుర్కపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో గ్రాస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువుల మందపై పులి దాడి చేసింది. దీంతో అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పెద్దపులిని బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-03T14:36:32+05:30 IST