జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-08-16T10:46:50+05:30 IST
జిల్లాలో తాజాగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం జిల్లా ఆసుపత్రితతోపాటు దండేపల్లి, నస్పూర్లో పరీక్షలు

మంచిర్యాల, ఆగస్టు 15 : జిల్లాలో తాజాగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం జిల్లా ఆసుపత్రితతోపాటు దండేపల్లి, నస్పూర్లో పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాలలో 1, దండేపల్లిలో 7, జిల్లాకు చెందిన వారు ఇతర జిల్లాల్లో పరీక్షలు చేయించుకోగా 11 మందికి కరోనా వైరస్ సోకింది.