ఖైదీలను తరలిస్తే కరోనా ప్రమాదం
ABN , First Publish Date - 2020-04-14T08:03:33+05:30 IST
ఖైదీలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తరలిస్తే కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఎన్ఎ్సఏ కింద ఇండోర్లో నిర్బంధించిన నిందితులను సత్నా జిల్లాకు...
![ఖైదీలను తరలిస్తే కరోనా ప్రమాదం](https://media.andhrajyothy.com/appimg/galleries/20200414021431/04142020023304n27.jpg)
ఖైదీలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తరలిస్తే కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఎన్ఎ్సఏ కింద ఇండోర్లో నిర్బంధించిన నిందితులను సత్నా జిల్లాకు పంపించారు. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఇది చాలా ప్రమాదకర చర్య.
- కమల్నాథ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం