కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
ABN , First Publish Date - 2020-07-19T07:16:04+05:30 IST
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్లోని అమ్షీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు...
![కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీనగర్, జూలై 18: జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్లోని అమ్షీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు చనిపోయారు.