ఆయుర్వేద పరిశోధనా కేంద్రంగా సింగపూర్?
ABN , First Publish Date - 2020-11-01T09:52:48+05:30 IST
షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగపడే ఆయుర్వేద మందుల పరిశోధన కేంద్రంగా ఎదిగే శక్తి సింగపూర్కు ఉందని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు...
సింగపూర్, అక్టోబరు 31: షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగపడే ఆయుర్వేద మందుల పరిశోధన కేంద్రంగా ఎదిగే శక్తి సింగపూర్కు ఉందని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. సింగపూర్ ఆయుర్వేద పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులతో పాటు భారత్లోని 10 కోట్ల మందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు.