శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై నిషేధం

ABN , First Publish Date - 2020-03-25T07:33:24+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ మంగళవారం...

శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై నిషేధం

న్యూఢిల్లీ, మార్చి 24 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ మంగళవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగపడే ఉపకరణాలు, ఆక్సిజన్‌ థెరపీ పరికరాలు కూడా ఎగుమతి నిషేధం పరిధిలోకి వస్తాయని తెలిపింది. 

Updated Date - 2020-03-25T07:33:24+05:30 IST