మధ్యాహ్న భోజనంపై నేడు సమీక్ష

ABN , First Publish Date - 2020-04-28T07:34:31+05:30 IST

కరోనా అనంతరం తలెత్తిన పరిస్థితులు, మధ్యాహ్న భోజనం, సర్వే శిక్ష అభియాన్‌ పథకాల అమలుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ మంగళవారం అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో...

మధ్యాహ్న భోజనంపై నేడు సమీక్ష

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: కరోనా అనంతరం తలెత్తిన పరిస్థితులు, మధ్యాహ్న భోజనం, సర్వే శిక్ష అభియాన్‌ పథకాల అమలుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ మంగళవారం అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు.


Updated Date - 2020-04-28T07:34:31+05:30 IST