నలుగురు ‘రిపబ్లిక్’ జర్నలిస్టులపై కేసు
ABN , First Publish Date - 2020-10-24T08:43:30+05:30 IST
రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులు నలుగురిపై ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ముంబై నగర కమిషనర్పై సీనియర్ పోలీసు అధికారులు తిరగుబాటు చేయనున్నారంటూ ఓ కథనాన్ని...
ముంబై, అక్టోబరు 23: రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులు నలుగురిపై ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ముంబై నగర కమిషనర్పై సీనియర్ పోలీసు అధికారులు తిరగుబాటు చేయనున్నారంటూ ఓ కథనాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.