26/11 ఎన్నటికీ మరిచిపోం : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-11-26T19:31:08+05:30 IST

26/11 మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన26/11

26/11 ఎన్నటికీ మరిచిపోం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : 26/11 మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. నేటి భారతం కొత్త పంథాతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా బలగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. 26/11 మారణహోమంలో అసువులు బాసిన వారికి ప్రధాని మెదీ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. 


Updated Date - 2020-11-26T19:31:08+05:30 IST