నౌషెరా సెక్టార్లో మళ్లీ తెగబడిన పాక్
ABN , First Publish Date - 2020-06-23T01:41:30+05:30 IST
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్పై మరోసారి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. కాల్పుల విరమణ..
![నౌషెరా సెక్టార్లో మళ్లీ తెగబడిన పాక్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062208100237/06222020201124n61.jpg)
రాజౌరి: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్పై మరోసారి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తున్న పాక్ బలగాలు సోమవారం సాయంత్రం 6.15 గంటలకు తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో దాడులు జరిపాయి. భారత బలగాలు ఈ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఉదయం కూడా పాకిస్థాన్ ఇదో ప్రాంతంలో కాల్పులకు తెగబడటంతో భారత ఆర్మీ జవాను దీపక్ కర్కి ప్రాణాలు కోల్పోయారు.