22నమోదీ దుర్గాపూజ ప్రసంగం
ABN , First Publish Date - 2020-10-19T06:34:13+05:30 IST
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుర్గాపూజ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుర్గాపూజ ప్రసంగం చేస్తారు.
ఆయన ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో పెద్ద తెరలు కట్టి, 10 మంటపాల్లో ప్రసారం చేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా కూడా లైవ్స్ట్రీమింగ్ జరపనుంది.