భారత్లో నేపాల్ను కలిపేందుకు అంగీకరించని నెహ్రూ
ABN , First Publish Date - 2020-06-05T07:08:24+05:30 IST
ఈ రోజు చరిత్ర పుటల్లోంచి నెహ్రూ మరో మూర్ఖత్వపు పని వెలుగులోకొచ్చింది. 1950లో నేపాల్ను పాలించిన రాణా రాజకుటుంబీకులు తమ సంస్థానాన్ని భారత్లో కలిపేందుకు...
ఈ రోజు చరిత్ర పుటల్లోంచి నెహ్రూ మరో మూర్ఖత్వపు పని వెలుగులోకొచ్చింది. 1950లో నేపాల్ను పాలించిన రాణా రాజకుటుంబీకులు తమ సంస్థానాన్ని భారత్లో కలిపేందుకు ముందుకొస్తే నెహ్రూ అంగీకరించలేదు.
- సుబ్రమణ్యస్వామి, బీజేపీ నేత