ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

ABN , First Publish Date - 2020-07-11T21:57:28+05:30 IST

ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

ఢిల్లీ: ఈ-వీసాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న టూర్, ట్రావెల్ సంస్థల్లోఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీులు నిర్వహించింది. ఈ నెల 9న ఢిల్లీ, ఘజియాబాద్‌లోని 8 ప్రాంతాల్లో పలు టూర్, ట్రావెల్ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, సీఏల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరపగా.. లెక్కల్లో చూపని రూ.3.57 కోట్ల నగదు, పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-11T21:57:28+05:30 IST