‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ మృతి

ABN , First Publish Date - 2020-05-11T08:03:23+05:30 IST

భారత్‌లో పందేలకు(బెట్టింగ్‌) ఆద్యుల్లో ఒకరిగా చెప్పే ‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ(88) అనారోగ్యంతో ముంబైలోని తన స్వగృహంలో మృతిచెందారు. ఈవిషయాన్ని ఆయన కుటుంబసభ్యులు...

‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ మృతి

ముంబై, మే 10: భారత్‌లో పందేలకు(బెట్టింగ్‌) ఆద్యుల్లో ఒకరిగా చెప్పే ‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ(88) అనారోగ్యంతో ముంబైలోని తన స్వగృహంలో మృతిచెందారు. ఈవిషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతానికి చెందిన ఖత్రీ, దేశ విభజన సమయంలో ముంబైకు వలస వచ్చారు. అనంతరం మట్కా పందేలపై శరవేగంగా ఎదిగి మట్కా కింగ్‌ అనే పేరును సంపాదించుకున్నారు. 


Updated Date - 2020-05-11T08:03:23+05:30 IST