పీఎం కేర్స్కు మలబార్ గోల్డ్ కోటి విరాళం
ABN , First Publish Date - 2020-05-10T09:06:00+05:30 IST
పీఎం కేర్స్ ఫండ్కు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తరఫున సంస్థ నార్త్ జోన్ ఎన్.కె.జిషాద్ విదేశీ...
![పీఎం కేర్స్కు మలబార్ గోల్డ్ కోటి విరాళం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051001966/05102020033557n38.jpg)
న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్కు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తరఫున సంస్థ నార్త్ జోన్ ఎన్.కె.జిషాద్ విదేశీ, పార్లమెంటు వ్యవహారాల శాఖామాత్యులు మురళీధరన్కు అందజేశారు.