అబద్ధాలు, నినాదాలే ఉత్పత్తి చేస్తున్న మోదీ సర్కారు
ABN , First Publish Date - 2020-06-06T07:40:17+05:30 IST
అబద్ధాలు, నినాదాలే ఉత్పత్తి చేస్తున్న మోదీ సర్కారు
![అబద్ధాలు, నినాదాలే ఉత్పత్తి చేస్తున్న మోదీ సర్కారు](https://media.andhrajyothy.com/appimg/galleries/202006060129123/06062020020937n84.png)
ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకే ఎన్డీయే ప్రభుత్వం స్వయం వృద్ధి, ఆర్థిక ఉద్దీపన పేరుతో మభ్య పెడుతోంది. నిజానికి మోదీ సర్కారు అబద్ధాలు, ప్రకటనలు, నినాదాలు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ‘ఆత్మనిర్భర్ అభియాన్’ అనేది నినాదానికే పరిమితమైంది.
కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత