మాజీ సీఎం స్మారక చిహ్నం నిర్మాణానికి నిధుల విడుదల

ABN , First Publish Date - 2020-10-27T23:52:32+05:30 IST

మాజీ సీఎం స్మారక చిహ్నం నిర్మాణానికి నిధుల విడుదల

మాజీ సీఎం స్మారక చిహ్నం నిర్మాణానికి నిధుల విడుదల

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం ఎస్ బంగారప్ప స్మారక చిహ్నం నిర్మించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి విడుదల చేసింది.


శివమొగ్గ జిల్లాలో మాజీ సీఎం సారెకోప్ప బంగారప్పకు స్మారక నిర్మాణానికి కోటి రూపాయలను విడుదల చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. మాజీ సీఎం తన 87వ జయంతి సందర్భంగా నివాళిగా సోరబా పట్టణంలో నిర్మించిన పార్కును ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం బిఎస్ యెడియరప్ప ఈ విషయాన్ని ప్రకటించారు.

Updated Date - 2020-10-27T23:52:32+05:30 IST