గంటె పట్టి..!

ABN , First Publish Date - 2020-04-21T10:32:36+05:30 IST

ఢిల్లీలోని ద్వారకలో గల ఇస్కాన్‌ దేవాలయంలో వంటశాలను పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.

గంటె పట్టి..!

ఢిల్లీలోని ద్వారకలో గల ఇస్కాన్‌ దేవాలయంలో వంటశాలను పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇక్కడ రోజూ 5 లక్షల మంది పేదలకు ఉచిత ఆహారం అందిస్తున్నారు.

Updated Date - 2020-04-21T10:32:36+05:30 IST