ధ్రువీకరణ తప్పనిసరనేది దురదృష్టకరం
ABN , First Publish Date - 2020-06-19T07:47:35+05:30 IST
వందే భారత్లో వస్తున్న ప్రవాసీలకు.. కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాలను కేరళ తప్పనిసరి చేయడం దురదృష్టకరం...
![ధ్రువీకరణ తప్పనిసరనేది దురదృష్టకరం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020061902082176/06192020021723n45.jpg)
వందే భారత్లో వస్తున్న ప్రవాసీలకు.. కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాలను కేరళ తప్పనిసరి చేయడం దురదృష్టకరం. ఒకవేళ ధ్రువీకరణ తప్పనిసరైతే దానిని సులభతరం చేయాలి. ఆ ఇబ్బందులను ప్రవాసీలపై వదిలేయవద్దు.
- శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ