జూన్ ఒకటిన కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

ABN , First Publish Date - 2020-05-28T23:42:57+05:30 IST

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా

జూన్ ఒకటిన కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా ముందే వస్తున్నాయి. అరేబియా సముద్రంలో మే 31 నుంచి జూన్ 4 మధ్య అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఒకటి లేదా రెండు తేదీల్లో కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగ డైరక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.       

Updated Date - 2020-05-28T23:42:57+05:30 IST