కోవిడ్-19తో గోవా కౌన్సిలర్ మృతి

ABN , First Publish Date - 2020-07-05T21:59:26+05:30 IST

కోవిడ్-19తో గోవా కౌన్సిలర్ మృతి

కోవిడ్-19తో గోవా కౌన్సిలర్ మృతి

పనాజి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గోవా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలో కరోనాతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి చెందారు. కరోనా కారణంగా మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్ మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. అతనికి గత నెలలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో మార్గోకు చెందిన ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోవిడ్-19 రోగులకు ప్రత్యేక చికిత్స అందించారు.


Updated Date - 2020-07-05T21:59:26+05:30 IST