కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన
ABN , First Publish Date - 2020-12-14T02:04:45+05:30 IST
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సింగు సరిహద్దు వద్ద డిసెంబర్ 14 ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతు సంఘాలు నిరాహార దీక్ష చేయనున్నాయి.
అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయని రైతు నాయకుడు గుర్నమ్ సింగ్ చాదుని అన్నారు. నిరసనలకు మద్దతుగా సోమవారం రోజు ఉపవాసం నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.