రైతుల ఆదాయం సగం తగ్గిoది
ABN , First Publish Date - 2020-12-03T07:40:13+05:30 IST
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పదేపదే అంటున్నారు. కానీ, ఈ సూటు- బూటు సర్కారు హయాంలో వారి ఆదాయం పడిపోయింది.

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పదేపదే అంటున్నారు. కానీ, ఈ సూటు- బూటు సర్కారు హయాంలో వారి ఆదాయం పడిపోయింది. దీనికి కారణం ప్రభుత్వ నేతలు రైతులను లూటీ చేసి తమ స్నేహితులైన పరిశ్రమాధిపతులకు దోచిపెట్టడమే. ప్రభుత్వం ఇకనైనా అహంకారం వీడాలి. రైతులకు న్యాయం చేయాలి.
- ట్విటర్లో రాహుల్